సీఎం జగన్‌పై దాడి.. నారా లోకేష్ ఏమన్నారంటే!

567చూసినవారు
సీఎం జగన్‌పై దాడి.. నారా లోకేష్ ఏమన్నారంటే!
సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైరికల్‌గా స్పందించారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా.. ‘రాయి రాయి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావ్? ఇంకెక్కడి నుంచి వస్తా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చా!’ అని రాసుకొచ్చారు. 2019లో కోడి కత్తి, 2024లో రాయి అని వాటి ఫోటోలు షేర్ చేశారు. తనపై తానే జగన్ దాడి చేయించుకున్నాడని, కొత్తగా ఏదైనా ట్రై చేయమని జగన్‌కు నారా లోకేష్ సలహా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్