11 మంది జూదరుల అరెస్టు

81చూసినవారు
11 మంది జూదరుల అరెస్టు
యడ్లపాడు మండలం కొండవీడులో పేకాడుతున్న 11 మందిని సోమవారం పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన కొందరు ఊరి వెలుపల నిర్మా ణంలో ఉన్న గ్రామ సచివాలయంలో పేకాడుతున్నట్లు సమాచారం అందింద న్నారు. దీనితో సిబ్బందితో కలసి దాడులు నిర్వహించి పేకాడుతున్న 11మందిని అదుపులోకి తీసుకోవడంతోపాటు వారివద్ద నుంచి రూ. 3, 270లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్