సమయపాలన పాటించండి: సీఐ వీరయ్య

75చూసినవారు
సమయపాలన పాటించండి: సీఐ వీరయ్య
గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని హోటళ్లు, బిర్యాని పాయింట్లు, బార్ అండ్ రెస్టారెంట్లు నిర్వాహకులతో గురువారం గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ సీఐ వీరయ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ యజమానులు సమయపాలన పాటించాలన్నారు. రాత్రి 11. 00 గంటలకు బిర్యానీ హోటల్స్, బార్ & రెస్టారెంట్లు మూసివేయాలని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్