చలో గుంటూరు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి: సిపిఎం

76చూసినవారు
చలో గుంటూరు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి: సిపిఎం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఈనెల 21న గుంటూరులో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు పిలుపునిచ్చారు. గురువారం పెదకాకాని సిపిఎం పార్టీ కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించారు. మండల కార్యదర్శి నన్నపనేని శివాజీ మాట్లాడుతూ బిజెపి, కూటమి పార్టీలు దేశంలో పౌర హక్కులను కాల రాస్తున్నాయని దీనికి ప్రజా మద్దతు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్