హోంగార్డు కుటుంబ సభ్యులకు చెక్కును అందించిన ఎస్పీ

74చూసినవారు
హోంగార్డు కుటుంబ సభ్యులకు చెక్కును అందించిన ఎస్పీ
గుంటూరు జిల్లాలో పని చేసిన హోంగార్డు జయదాసు కొద్ది రోజులు క్రితం అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. అతని కుటుంబ సభ్యులకు సోమవారం జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ చేతుల మీదుగా రూ.2.28లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డు కుటుంబ సభ్యులకు పోలీసు అధికారులు అన్ని వేళలా అండగా ఉంటారని ధైర్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్