జీజీహెచ్ లో 100ఐసియు బెడ్లు ఏర్పాటు చేస్తాం: పెమ్మసాని

75చూసినవారు
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గుంటూరు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ నాగలక్ష్మి, ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సభ్యులతో పెమ్మసాని సమీక్షించారు. సర్వీస్ బ్లాక్ అభివృద్ధి కోసం తులసీ రామచంద్ర ప్రభు రూ. 5కోట్లు, పొదిల ప్రసాద్ రూ. 10కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చారన్నారు. అదేవిధంగా 100 ఐసియు బెడ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్