గుంటూరులో వైసీపీ శ్రేణుల తోపులాటల

70చూసినవారు
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెనాలి బ్రెయిన్ డెడ్ అయిన యువతి కుటుంబాన్ని పరామర్శించడానికి బుధవారం మాజీ సీఎం జగన్ జీజీహెచ్ మార్చురీ వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు వైసీపీ నాయకులు, అభిమానులను లోపలికి అనుమతించకుండా ఆంక్షలు విధించారు. పోలీసులు అడ్డుకుంటున్నా వారు ఆగకపోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్