నారా లోకేశ్ కు విరాళాలు అందజేత

77చూసినవారు
నారా లోకేశ్ కు విరాళాలు అందజేత
భారీ వర్షాలతో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు మంగళవారం ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేశ్ ను పలువురు ప్రముఖులు కలిసి విరాళాలు అందజేశారు. ఎస్వీ యూనివర్సిటీ ఇన్ ఛార్జ్ వీసీ సీహెచ్. అప్పారావు, రిజిస్ట్రార్ ఎమ్. భూపతి నాయుడు నేతృత్వంలో బోధన, బోధనేతర సిబ్బంది, ఉపాధ్యాయ, శాశ్వత ఉద్యోగులు, టైం స్కేల్ ఉద్యోగులు, ఎన్ఎన్ఆర్ ఉద్యోగులు, టీచింగ్ అసిస్టెంట్స్, పెన్షనర్లు కలిపి రూ. 47, 46, 380 విరాళం అందజేశారు.

సంబంధిత పోస్ట్