ఉండవల్లిలో 31వరోజు ప్రజా దర్బార్

67చూసినవారు
ఉండవల్లిలో 31వరోజు ప్రజా దర్బార్
ఉండవల్లిలోని మంత్రి నారా లోకేశ్ నివాసంలో మంగళవారం 31వ రోజు ప్రజాదర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్య క్రమానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజలు వారి సమస్యలను వినతుల రూపంలో మంత్రి లోకేశ్కు అందజేశారు. ఈ సందర్భంగా స్వయంగా సమస్యలను విన్న మంత్రి వెంటనే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్