పత్తి రైతులు కుదేలు

64చూసినవారు
పత్తి రైతులు కుదేలు
ఇటీవల  కురిసిన భారీ వర్షాల కారణంగా నియోజవర్గ పరిధిలోని పెదకూరపాడు క్రోసూరు అమరావతి అచ్చంపేట మండలాలలో కృష్ణానది పరివాహ ప్రాంతంలో పత్తి రైతులు వాగులు వంకలు నీటి ప్రవాహానికి కురిసిన భారీ వర్షాలకు పత్తి రైతులు కుదిలేయ్యారని పెదకూరపాడు నియోజవర్గ సిపిఐ కార్యదర్శి మునగోటీ శ్రీనివాసరావు అన్నారు. రెవెన్యూ శాఖ అధికారులకు రైతు సంఘం సిపిఐ ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రాన్ని అందించారు.

సంబంధిత పోస్ట్