కోర్టు అనుమతితోన
ే ప్రతిపాడు గ్రామంలో మంచినీటి చెరువు కట్టపై ఆక్రమణలు తొలగించామని గ్రామ కార్యదర్శి జాన్ ప
ేరా బుధవారం కార్యాలయంలో మీడియాకు తెలిపారు. ఆక్రమణదారులు పిటిషనర్ కమ
్మ ప్రసాద్ పై దాడి చేయుటo ఆయన ఖండించారు. జగనన్న కాలనీలో ఆక్రమణదారులకు ప్లాట్లు వచ్చాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.