ప్రత్తిపాడు: ఎరువులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు: ఏవో కిరణ్మయి

80చూసినవారు
ప్రత్తిపాడు: ఎరువులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు: ఏవో కిరణ్మయి
కాకుమాను మండల కేంద్రంలోని వ్యవసాయ అధికారి కార్యాలయంలో శనివారం మండలంలోని డీలర్లు సమావేశం జరిగింది. వ్యవసాయాధికారిణి కిరణ్మయి పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు, పురుగుమందులు అమ్మకాలు జరపాలని సూచించారు. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్టాక్ రిజిస్టర్ అప్డేట్ చేసుకోవాలని ఓ ఫార్మ్స్ కరెక్ట్ గా ఆర్డర్ వైస్ గా పెట్టుకోవాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్