ప్రజాదర్బార్'లో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా

68చూసినవారు
ప్రజాదర్బార్'లో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా
రాష్ట్ర ప్రజల కోసం కూటమి ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన 'ప్రజాదర్బార్' కార్యక్రమంలో మంగళవారం సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్