బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే కన్నా

57చూసినవారు
బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే కన్నా
వైసిపి గుండాల దాడిలో గాయపడిన సత్తెనపల్లి పట్టణం వడ్డవల్లికి చెందిన బాధితులను గుంటూరు లైఫ్ హాస్పిటల్ లో పర సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్