నూతన ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించిన ఎమ్మెల్యే

55చూసినవారు
వినుకొండ ఆర్టీసీ బస్టాండ్లో రెండు నూతన బస్సు సర్వీసులను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శనివారం ప్రారంభించారు. వినుకొండ ఆర్టీసీ డీపోకు నూతనంగా 2 ఆర్టీసీ బస్సులు మంజూరయ్యాయి. వాటిని నేడు ఆర్టీసీ బస్టాండ్లో ఎమ్మెల్యే జీవీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం బస్సులోకి వెళ్లి నూతన బస్సును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీపో మేనేజర్ కోటేశ్వరనాయక్, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్