గణపతి ఆలయంలో 42 వేల మంది మహిళలు (Video)

65చూసినవారు
దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని పుణేలో ‘దగ్దుషేత్ హల్వాయి గణపతి’ ఆలయంలో దాదాపు 42 వేల మంది మహిళలు ‘ఓం గం గణపతయే నమ: గణపతి బప్పా మోరియా’ అంటూ అథర్వశీర పఠనం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్