విజయవాడలో కొనసాగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ (వీడియో)

67చూసినవారు
బుడమేరు గండ్లు పూడ్చివేతతో విజయవాడలో వరద ప్రవాహం తగ్గుతోంది. దీంతో పారిశుద్ధ్య కార్యక్రమాలను అధికారులు వేగవంతం చేశారు. రోడ్లపై చెత్తా చెదారం, మట్టిని తొలగిస్తున్నారు. మురుగు కాలువల్లో పూడికతీత పనులు చేపడుతున్నారు. ఈ పనుల కోసం రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలు, నగర పంచాయతీల నుంచి కార్మికులను విజయవాడకు రప్పించారు. ప్రస్తుతం విజయవాడలో పారిశుద్ధ్య నిర్వహణ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్