బరువు పెరగాలనుకుంటే ఈ ఫుడ్ తింటే చాలు!

583చూసినవారు
బరువు పెరగాలనుకుంటే ఈ ఫుడ్ తింటే చాలు!
బరువు పెరగాలనుకునే వారు నెయ్యితో చేసిన పూరీలు తింటే కచ్చితంగా ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని ఎలా తయారు చేయాలంటే.. పాలల్లో తగినంత పటిక బెల్లం పొడి వేయాలి. ఆ పాలతో పిండిని కలిపి పూరీలు చేయాలి. వాటిని నెయ్యిలో వేయించి తినాలి. వీటిని తింటే బరువు పెరుగుతారు. కండరాలు, ఎముకలు బలంగా మారతాయి. అయితే షుగర్, హైపోథైరాయిడిజం, జీర్ణ సమస్యలు ఉన్న వారు వీటిని తినకపోవటమే మేలు.

సంబంధిత పోస్ట్