రోగాల భరతం పట్టే ఔషధాల గని ఇదే..

76చూసినవారు
రోగాల భరతం పట్టే ఔషధాల గని ఇదే..
నెయ్యి వంటకు రుచిని జోడించడమే కాకుండా, అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే ఆయుర్వేదంలో నెయ్యిని విస్తృతంగా ఉపయోగిస్తుంటారు. కొన్నిసార్లు జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి, మరికొన్నిసార్లు అజీర్ణం నుంచి ఉపశమనం పొందేందుకు ఇలా ఎన్నో రకాలుగా నెయ్యి ఉపయోగపడుతుంది. నెయ్యిలో విటమిన్ ఎ, డి, ఎ, కె వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

సంబంధిత పోస్ట్