బోట్ల కేసు.. నిందితుడు లోకేష్ సన్నిహితుడే: వైసీపీ

72చూసినవారు
బోట్ల కేసు.. నిందితుడు లోకేష్ సన్నిహితుడే: వైసీపీ
వరదల్లో ప్రకాశం బ్యారేజీ వద్దకు బోట్లు కొట్టుకొచ్చిన కేసులో నిందితుడు మంత్రి లోకేష్ సన్నిహితుడేనని వైసీపీ ఆరోపించింది. ఈ కేసులో కోమటి రామ్మోహన్, ఉషాద్రిలను చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు అరెస్ట్ చేశారు. రామ్మోహన్ టీడీపీ ఎన్నారై విభాగం అధ్యక్షుడు కోమటి జయరాంకు బంధువు అని వైసీపీ ఆరోపించింది. ఉషాద్రికి లోకేష్‌తో సంబంధాలన్నాయంటూ ఒక ఫోటోను ఎక్స్‌లో షేర్ చేసింది.

సంబంధిత పోస్ట్