మోపిదేవి వెంకటరమణ కీలక ప్రకటన

53చూసినవారు
మోపిదేవి వెంకటరమణ కీలక ప్రకటన
వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణరావు కీలక ప్రకటన చేశారు. టీడీపీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే రేపల్లె నియోజకవర్గంలోని తన అనుచరులతో సమావేశం నిర్వహించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. వైసీపీలో తనకు చాలా అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనతో ఉన్న వారిని వదిలిపెట్టనని ఆయన హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్