చంద్రబాబువి డైవర్షన్ పాలిటిక్స్: కాకాణి (వీడియో)

57చూసినవారు
ప్రకాశం బ్యారేజీ గేట్ల ధ్వంసంపై వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబువి డైవర్షన్ పాలిటిక్స్. వైసీపీ నేతల పడవలు ప్రకాశం బ్యారేజీ గేట్లు ధ్వంసం చేశాయని వారిని హింసిస్తున్నారు. ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది. విచారణ జరిపించండి. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికే వైసీపీపై నిందలు వేస్తున్నారు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్