ఫ్రిడ్జ్‌లో పెట్టిన చికెన్ మళ్లీ వేడి చేసుకుని తింటే ప్రాణాలు పోయే ప్రమాదం

77చూసినవారు
ఫ్రిడ్జ్‌లో పెట్టిన చికెన్ మళ్లీ వేడి చేసుకుని తింటే ప్రాణాలు పోయే ప్రమాదం
చికెన్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేసి మళ్లీ వేడి చేసి తినడం వల్ల వివిధ అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రాణాపాయం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఫ్రిడ్జ్‌లో దాడిన చికెన్‌ కర్రీ తినడం వల్ల వాంతులు, తల తిరగడం, విరోచనాలు మొదలైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తిన్న ఆహారం అరగక జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ అయ్యి ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

సంబంధిత పోస్ట్