చైతన్యపురిలో భారీగా పోలీసులు మోహరింపు (వీడియో)

61చూసినవారు
ఆపరేషన్ మూసీకి వ్యతిరేకంగా రెండవ రోజు కూడా ప్రజలు తమ నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ పరిధి చైతన్యపురి మూసీ పరీవాహక ప్రాంతం సత్యనగర్‌లో ఈరోజు రెవిన్యూ అధికారులు రానుండడంతో వారిని అడ్డుకుంటామని స్థానికులు తెలిపారు. అయితే స్థానికులను కలవడానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా వస్తుండడంతో భారీగా పోలీసులు మోహరించారు.

సంబంధిత పోస్ట్