యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక పాల దిగుబడి సాధ్యం

76చూసినవారు
యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక పాల దిగుబడి సాధ్యం
పాడి రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు
పాటిస్తేనే అధిక పాల దిగుబడి సాధ్యమని జిల్లా పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ ప్రభాకర్ అన్నారు. గంగాధర నెల్లూరు మండలం నందనూరులో మంగళవారం నిర్వహించిన పశు వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసంచాలకులు గోవిందయ్యతో పాటు వైద్యులు పాల్గొని రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చి పశువులకు చికిత్సలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్