బిఎస్పి పార్టీని భారీ మెజారిటీతో గెలిపించండి సెంథిల్ కుమార్

82చూసినవారు
వెదురు కుప్పం మండలం బొమ్మల దొడ్డి పచ్చికాపాలెం మాంబేడు గ్రామాలలో సోమవారం బహుజన సమాజ్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.గడపగడపకు వెళ్లి కరపత్రాల పంపిణీ చేశారు.బీఎస్పీ జీడీ నెల్లూరు నియోజకవర్గ ఉపాధ్యక్షులు సెంథిల్ కుమార్ మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బిఎస్పి పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్