నియమావళి ఉల్లంఘన పై చర్యలు తీసుకోవాలి: కంచర్ల

81చూసినవారు
కుప్పంలోని ఆర్వో కార్యాలయానికి వెల్లడానికి 100 మీటర్లు దూరంలో భారీకేడ్లు ఏర్పాటు చేశారని, అయితే సోమవారం ఎమ్మెల్సీ భరత్ సతీమణి వాహనానికి మాత్రం పోలీసులు గేట్లు ఎత్తి అనుమతించడం ఏమిటని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ప్రశ్నించారు. కుప్పంలో ఏదైనా కొత్త చట్టం అమలవుతుందా అర్థం కావడం లేదని అన్నారు. ఈ విషయంపై ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్