కలెక్టర్ ను సన్మానించిన మున్సిపల్ కౌన్సిలర్లు

67చూసినవారు
కలెక్టర్ ను సన్మానించిన మున్సిపల్ కౌన్సిలర్లు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 25, 26 నా కుప్పంలో పర్యటన సందర్భంగా ఆ ప్రాంతాలను, పరిశీలించిన జిల్లా కలెక్టర్ షన్మోహన్. జిల్లా కలెక్టర్ ను శుక్రవారం ఆర్ అండ్ బి అతిథిగృహంలో కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని టిడిపి కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న పలు సమస్యలను జిల్లా కలెక్టర్ షన్మోహన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని కౌన్సిలర్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్