కుప్పంలో అన్ని శాఖలపై విజిలెన్స్ విచారణ: శ్రీకాంత్

60చూసినవారు
కుప్పం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ఐదు సంవత్సరాలలో అన్ని శాఖలపై విజిలెన్స్ విచారణ చేపడతామని హెచ్చరించారు. అవినీతికి పాల్పడిన అధికారులను వదిలిపెట్టమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న అధికారులు సైతం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్