టీడీపీ కార్యకర్తకు పుత్తూరు మాజీ ఎంపీపీ గంజి మాధవయ్య పరామర్శ

53చూసినవారు
టీడీపీ కార్యకర్తకు పుత్తూరు మాజీ ఎంపీపీ గంజి మాధవయ్య పరామర్శ
పుత్తూరు రూరల్ మండలం తడుకు గ్రామపంచాయతీ టీ. ఆర్. కండ్రిగ కాలనీకి చెందిన టీడీపీ కార్యకర్త ఎం. ఎస్. ఎం. రవి అనారోగ్యం బారిన పడటంతో పుత్తూరు మాజీ ఎంపీపీ, చిత్తూరు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు గంజి మాధవయ్య శనివారం పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ధైర్యం చెప్పారు. ఆయన వెంట తడుకు సర్పంచ్ బొబ్బిలి యాదవ్, పుత్తూరు రూరల్ మాజీ అధ్యక్షుడు కరుణా యాదవ్, మాజీ ఎంపీటీసీ ఆదిమందడి, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్