అత్యంత వైభవోపేతంగా కే .పి అగ్రహారం రామాలయ మహా కుంభాభిషేకం

73చూసినవారు
కార్వేటినగరం మండలం కే.పి అగ్రహారం గ్రామము నందు శనివారం ఘనంగా శ్రీరాముల వారి ఆలయ మహా కుంభాభిషేకం ఏర్పాట్లు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి హరికథా గానం ప్రజలందరినీ ఆలరించింది.

సంబంధిత పోస్ట్