కన్నులపండుగగా శ్రీరాముల వారి వైకుంఠస్వర్ణ మందిర కుంభాభిషేకం

65చూసినవారు
కార్వేటి నగరం మండలం కే. పీ అగ్రహారం గ్రామం నందు రాముల వారి వైకుంఠ స్వర్ణ మందిర చిత్రపట ప్రాణ ప్రతిష్ట సంప్రోక్షణ మహాకుంభాభిషేకము సోమవారం ఉదయం 9గంటలకు జరుగును, రాత్రి 7 గంటలకు చెక్కభజన, కోలాటం జరుగును.

సంబంధిత పోస్ట్