సీఎం జగన్పై నిన్న జరిగిన దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనను టీవీలలో చూసిన అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు. బస్సులో సీఎం జగన్కు ప్రాథమిక చికిత్సను అందిస్తున్న వీడియోను చూసి బాలికతో పాటు ఓ మహిళ బోరున విలపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.