గాజాలో 33,175 మందిని చంపేశారు

545చూసినవారు
గాజాలో 33,175 మందిని చంపేశారు
గాజాలో తమ మాతృదేశ పునరుద్ధరణ జరగాలన్న పాలస్తీనియన్ల అణచివేత తప్ప మరొకటి కాదు. ఎవరు కనిపించినా హతమార్చాలని నెతన్యాహు ఆదేశాలు జారీ చేస్తే ఇజ్రాయిల్‌ సైనికులు అమలు చేస్తున్నారు. గత ఆరు నెలల్లో 33,175 (ఏప్రిల్‌ 7వ తేదీ నాటికి) మందిని చంపివేశారు. గాజాలోని ప్రతి 70 మందికి ఒకరిని, రోజుకు 180 మందిని చంపారు. వీరుగాక 75,815 మందిని, రోజుకు 400 మందిని, ప్రతి 30 మందిలో ఒకరిని గాయపరిచారు. ఇరవై రెండు లక్షల మంది జనాభాలో 19 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు.

సంబంధిత పోస్ట్