ఫరూక్ షిబ్లీ ని కలిసిన ముస్లిం మత పెద్దలు

73చూసినవారు
ఫరూక్ షిబ్లీ ని కలిసిన ముస్లిం మత పెద్దలు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫరూక్ షిబ్లీని విజయవాడలో ఆయన స్వగృహంలో శుక్రవారం నగిరి నియోజవర్గం పుత్తూరు ముస్లిం మత పెద్దలు కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మతగురు గౌస్ బాషా, మత గురు అలీషా చిత్తూర్ పార్లమెంట్ టిడిపి ఆర్గనైజ్ సెక్రెటరీ ఎస్. కే, షబ్దర్ , సలీం, నగిరి నియోజవర్గం టిడిపి ఆర్గనైజ్ సెక్రెటరీ ఎస్. హమీద్ భాషా, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్