బంగారుపాలెంలో జోరు వర్షం

593చూసినవారు
చిత్తూరు జిల్లాలో ఆదివారం వాతావరణం ఒక్కసారిగా మారింది. ఆదివారం సాయంత్రం వేళ పలు ప్రాంతాల్లో మేఘావృతమై జోరు వర్షం కురిసింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి బంగారుపాలెం మండలం తుంబ వంకలో నీటి ప్రవాహం పెరిగింది. ఈ వర్షం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ పంటల సాగుకు వర్షం ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్