పోలీసుల మెరుపు దాడి..13 మంది అరెస్ట్

62చూసినవారు
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో పేకాట స్థావరాలపై గురువారం పోలీసులు దాడి చేసారు. పలమనేరు డిఎస్పి ప్రభాకర్ వివరాల మేరకు..పేకాట ఆడుతున్న 13 మందిని అదుపులో తీసుకుని వారి వద్ద నుంచి 20 ద్విచక్రవాహనాలు 13 లక్షల 80 వేలు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక పనులకు శిక్ష తప్పదని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్