పట్టణంలో మొక్కలు నాటిన అధికారులు నాయకులు

52చూసినవారు
పట్టణంలో మొక్కలు నాటిన అధికారులు నాయకులు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ విజయవాడ క్యాంప్ కార్యాలయంలో బుధవారం బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని పలు కార్యాలయాల వద్ద అధికారులు, నాయకులు కలసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యావరణానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్