ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు

80చూసినవారు
ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణ సమీపంలో మర్లపల్లి గ్రామ సమీపంలో ఉన్న డాన్ బాస్కో ఉద్యోగి గురువారం ఉదయం 11 గంటల 20 నిమిషాలకు ఫ్యాషన్ ప్రో ద్విచక్ర వాహనాన్ని కెనరా బ్యాంక్ సమీపంలో పార్క్ చేసి బ్యాంకులో వెళ్ళారు. బ్యాంకు పని ముగించుకుని వచ్చి చూడగా ద్విచక్ర వాహనం కనబడకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లినట్లు గుర్తించి బాధితుడు వేణు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సంబంధిత పోస్ట్