వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును రద్దు చేయాలి

54చూసినవారు
చిత్తూరు జిల్లా , పుంగనూరు పట్టణంలోని ముడేప్ప సర్కిల్ వద్ద నియోజకవర్గ మైనారిటీ కాంగ్రెస్ నేత ఆయుబ్ బాషా ఆధ్వర్యంలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వం వెంటనే వక్ఫ్ చట్ట సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ నాయకులు అల్తాఫ్ ఇమ్రాన్ , ముబారక్, సాదిక్. తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్