అంజూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇండిపెండెంట్ అభ్యర్థి

64చూసినవారు
కే వి బి పురం మండలం అంజూరు గ్రామంలో సత్యవేడు నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి వేంపళ్ళ కృష్ణారావు ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడ్డానని పండ్లు బుట్ట గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్