విద్యుత్ తీగల వల్ల ప్రమాదం

75చూసినవారు
విద్యుత్ తీగల వల్ల ప్రమాదం
చంద్రగిరి మండల పరిధిలోని నరశింగాపురం పంచాయితీ యాదవ వీధిలో విద్యుత్ తీగలు వల్ల ప్రమాదం పొంచి ఉందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నరిశింగాపురం పంచాయతీలో వ్యవసాయ భూములకు, బోర్లు వేయాలన్న, వరి కోసే ట్రాక్టర్లు వెళ్లాలన్నా, ట్రాక్టర్ల ద్వారా గడ్డి తీసుకువెళ్లాలన్నా, గ్రామంలో ఊరేగింపులు చేసుకోవాలన్నా ఈ కరెంటు తీగలు వల్ల ప్రమాదం జరిగే పరిస్థితి నెలకొని ఉన్నదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్