విజయవాడ వరద బాధితులకు విరాళం

82చూసినవారు
విజయవాడ వరద బాధితులకు విరాళం
రాష్ట్రంలో సంభవించిన అధిక వర్షాల కారణంగా నష్టపోయిన వరద బాధితులకు తిరుపతి జిల్లా ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందించారు. శనివారం తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ను కలిసి 4 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎడిఫై, అకార్డ్, వెరిటాస్ సైనిక్ స్కూల్, సత్వా స్కూల్, కాండోర్ పాఠశాలల యాజమాన్య ప్రతినిధులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్