మంచి చేసే వారికే ప్రజాదరణ

67చూసినవారు
మంచి చేసే వారికే ప్రజాదరణ
మంచి పాలన చేసే ప్రజనాయకుడికి ప్రజాదరణ ఎల్లప్పుడూ ఉంటుందని మాజీ సైనిక ఉద్యోగుల సంఘం పేర్కొంది. ఆదివారం తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీలోని విద్యానగర్ కాలనీలో మాజీ సైనిక ఉద్యోగులు, కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించారు. చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విచ్చేశారు. మాజీ సైనిక ఉద్యోగుల సంఘంకు అన్ని విధాలుగా ఎమ్మెల్యే చెవిరెడ్డి సహాయ సహకారాలు అందించారని వివరించారు.

సంబంధిత పోస్ట్