అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్

79చూసినవారు
అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్
చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ హిమవంశీ, డిఆర్ఎ బి. పుల్లయ్యలు ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్