పంచమిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం చిత్తూరు, ప్రశాంత్ నగర్ లో వెలసిన శక్తివంతమైన దేవాలయం శ్రీ హరిద్ర వారాహి అమ్మ వారి దేవాలయంలోఆలయ ధర్మకర్త. ప్రధాన అర్చకులు మణిగండన్ ఆధ్వర్యంలో విశేష హోమాది పూజా కార్యక్రమాలతో మహాకుంభాభిషేక వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.