భూ కబ్జా దారులపై చర్యలు తీసుకోండి

64చూసినవారు
చిత్తూరు నగరంలోని ఇరువారం వద్ద ఉన్న తమ స్థలాన్ని కొంతమంది ఫేక్ డాక్యుమెంట్ తో కబ్జా చేసినట్లు చిత్తూరు పి. హెచ్ కాలనీ వాసులు సోమవారం ఆరోపించారు. ఈ మేరకు వారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. నిందితులు తమను భయపెడుతున్నారని, తమకు న్యాయం చేయాలని కలెక్టర్ ను కోరినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్