జిల్లా కలెక్టర్ కు వేద పండితుల ఆశీర్వచనం

61చూసినవారు
జిల్లా కలెక్టర్ కు వేద పండితుల ఆశీర్వచనం
చిత్తూరు జిల్లా కలెక్టర్ గా సోమవారం సుమిత్ కుమార్ నూతనంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ అర్చకులు, ఆలయ ఈవో వెంకటేశుతో కలిసి కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ కు స్వామివారి చిత్రపటాన్ని అందించి మంత్రోచ్ఛారణతో ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్