వెదురుకుప్పం మండలం జడ్పీటిసి చలం పాలెం సుకుమార్ తండ్రి పిచ్చయ్య మంగళవారం ఆకస్మికంగా మరణించారు. మండలంలోని మాంబేడు గ్రామపంచాయతీ ధర్మచరువులో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రజా ప్రతినిధులు,
వైసీపీ నాయకులు సంతాపాన్ని తెలియజేశారు.