విద్యా సామగ్రి పంపిణీ

69చూసినవారు
విద్యా సామగ్రి పంపిణీ
వెదురుకుప్పం మండలంలోని అగ్గిచేనుపల్లి పాఠశాలలో విద్యార్థులకు టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు మోహన్ మురళి విద్యా సామగ్రి సోమవారం పంపిణీ చేశారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఎంఈవోలు మహేశ్వర రావు, దామోదర్, పాఠశాల కమిటీ ఛైర్మన్ శివకుమార్, హెచ్ఎం అక్బర్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్